TS News: వ్యవసాయ రంగంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే సమీక్ష
రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే బీఆర్కే
హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బీఆర్కే భవన్లో వ్యవసాయరంగం, రైతుల సంక్షేమంపై చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతోందని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం రాయతీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని శోభా కరంద్లాజే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు