ఆ వ్యాఖ్యలకు విలువ ఉందనుకోవడం లేదు
‘మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలదించాల్సిందేనంటూ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు విలువ ఉందని నేను అనుకోవడం లేదు’ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాసరావు వ్యాఖ్యలపై సజ్జల
ఈనాడు, అమరావతి: ‘మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలదించాల్సిందేనంటూ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు విలువ ఉందని నేను అనుకోవడం లేదు’ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘ఎవరికి వారు ప్రెజర్ గ్రూపు అనుకుని, ఎన్నికల్లో మేం చెప్పిందే చేయగలం అంటే ఎన్నికలప్పుడు ఆ గ్రూపును సంతృప్తిపరిచి ప్రభుత్వాన్ని నిర్వహించుకోవచ్చు. ఉత్తేజం నింపేందుకు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. లేదు అదే వారి అభిప్రాయమైతే వారూ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని రావచ్చు. ఉద్యోగులూ ప్రజల్లో భాగమే కాబట్టి వాళ్లనుకుంటే దాని ప్రభావం ఉంటుంది. ఉన్న పరిస్థితిని వారు అర్థం చేసుకుని సంయమనంతో ఉంటారని ఆశిస్తున్నాం’ అని సజ్జల వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM