చైనాలో ఆకస్మిక వరద

చైనాలోని వాయువ్య కింగ్‌హై ప్రావిన్స్‌లోని కౌంటీలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఈ ధాటికి 16 మంది మృతిచెందగా, మరో 36 మంది గల్లంతు అయినట్టు అధికారులు తెలిపారు. వరదలో చిక్కుకున్న

Published : 19 Aug 2022 04:55 IST

16 మంది మృతి, 36 మంది గల్లంతు

బీజింగ్‌: చైనాలోని వాయువ్య కింగ్‌హై ప్రావిన్స్‌లోని కౌంటీలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఈ ధాటికి 16 మంది మృతిచెందగా, మరో 36 మంది గల్లంతు అయినట్టు అధికారులు తెలిపారు. వరదలో చిక్కుకున్న ఆరు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని