Ind vs Aus: భారత్‌- ఆసీస్‌ తొలి టీ20.. విశాఖలో పటిష్ట బందోబస్తు

భారత్ -ఆస్ట్రేలియా (IND vs AUS) క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 సమరానికి విశాఖ ముస్తాబైంది. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లును స్టేడియంలో పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

Updated : 23 Nov 2023 12:55 IST

భారత్ -ఆస్ట్రేలియా (IND vs AUS) క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 సమరానికి విశాఖ ముస్తాబైంది. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లును స్టేడియంలో పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

Tags :

మరిన్ని