Tomato: రూ.50కే కిలో టమాట..బారులు తీరిన ప్రజలు!
మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో కిలో టమోటా ధర ఏకంగా రూ.120కి ఎగబాకడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం రాయితీపై టమాటలను విక్రయిస్తోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో (Rayachoti) కిలో రూ.50 కే విక్రయిస్తుండటంతో ప్రజలు బారులు తీరారు.
Published : 02 Jul 2023 11:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ