IND vs AUS: చివరి ఓవర్‌లో 10 పరుగులు.. ఆసీస్‌ను అడ్డుకున్న అర్ష్‌దీప్‌

ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్‌పై మొదట భారత్‌ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. ఆసీస్ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలివిగా బౌలింగ్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. 

Published : 04 Dec 2023 10:42 IST

ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్‌పై మొదట భారత్‌ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. ఆసీస్ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలివిగా బౌలింగ్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు