ODI WC 2023: భారత్‌ గెలిస్తే.. యూజర్లకు రూ.100 కోట్లు పంచుతా: ఆస్ట్రోటాక్‌ సీఈవో

భారత్‌-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World cup 2023) పైనల్‌ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఫైనల్‌లో టీమ్‌ఇండియా (Team Inda) గెలిచి మెగా కప్పును మూడోసారి ముద్దాడాలని ఆశపడుతున్నారు. కొందరైతే ఇందుకోసం పూజలు, యాగాలు కూడా జరిపిస్తున్నారు. తాజాగా ఓ ఆస్ట్రాలజీ కంపెనీ సీఈవో కూడా భారత్‌ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఓ బంపర్‌ఆఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే తమ యూజర్లందరికీ రూ.100కోట్లు పంచుతానని తెలిపారు.

Updated : 19 Nov 2023 09:51 IST

భారత్‌-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World cup 2023) పైనల్‌ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఫైనల్‌లో టీమ్‌ఇండియా (Team Inda) గెలిచి మెగా కప్పును మూడోసారి ముద్దాడాలని ఆశపడుతున్నారు. కొందరైతే ఇందుకోసం పూజలు, యాగాలు కూడా జరిపిస్తున్నారు. తాజాగా ఓ ఆస్ట్రాలజీ కంపెనీ సీఈవో కూడా భారత్‌ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఓ బంపర్‌ఆఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే తమ యూజర్లందరికీ రూ.100కోట్లు పంచుతానని తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు