Nitish Kumar: కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన జేడీయూ చీఫ్‌ నీతీశ్‌కుమార్‌

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని టీఎంసీ, ఆప్ ప్రకటించిన వేళ కూటమిలోని కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

Published : 25 Jan 2024 20:12 IST

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని టీఎంసీ, ఆప్ ప్రకటించిన వేళ కూటమిలోని కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని