Nitish Kumar: కాంగ్రెస్పై విమర్శలు చేసిన జేడీయూ చీఫ్ నీతీశ్కుమార్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని టీఎంసీ, ఆప్ ప్రకటించిన వేళ కూటమిలోని కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
Published : 25 Jan 2024 20:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్