వైకాపా ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా,ఇసుక దోపిడీ జరుగుతోంది: సోము వీర్రాజు
భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడిపై మాట్లాడే హక్కు వైకాపా (YSRCP)కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. వైకాపా నాలుగేళ్లపాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ప్రజలను భాజపా ఆదుకుంటోందని చెప్పారు. నాలుగేళ్లలోఒక్క రోడ్ కూడా వెయ్యలేకపోయారని విమర్శించారు. 9 ఏళ్లలో రాష్ట్రంలో మోదీ అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధంమని సవాల్ విసిరారు.
Updated : 11 Jun 2023 18:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్