వైకాపా ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా,ఇసుక దోపిడీ జరుగుతోంది: సోము వీర్రాజు

భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడిపై మాట్లాడే హక్కు వైకాపా (YSRCP)కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. వైకాపా నాలుగేళ్లపాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ప్రజలను భాజపా ఆదుకుంటోందని చెప్పారు. నాలుగేళ్లలోఒక్క రోడ్ కూడా వెయ్యలేకపోయారని విమర్శించారు. 9 ఏళ్లలో రాష్ట్రంలో మోదీ అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధంమని  సవాల్ విసిరారు. 

Updated : 11 Jun 2023 18:39 IST

భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడిపై మాట్లాడే హక్కు వైకాపా (YSRCP)కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. వైకాపా నాలుగేళ్లపాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ప్రజలను భాజపా ఆదుకుంటోందని చెప్పారు. నాలుగేళ్లలోఒక్క రోడ్ కూడా వెయ్యలేకపోయారని విమర్శించారు. 9 ఏళ్లలో రాష్ట్రంలో మోదీ అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధంమని  సవాల్ విసిరారు. 

Tags :

మరిన్ని