Chennai : చెన్నై ఈద్‌ వేడుకల్లో హలీం ఘుమఘుమలు.. పిల్లల నవ్వులే.. నవ్వులు

రంజాన్‌ సందర్భంగా చెన్నై జట్టు సభ్యులు ఈద్‌ వేడుకలు జరుపుకొన్నారు. ఎంఎస్ ధోనీ, జడేజా, అంబటి రాయుడు, బ్రావో, రుతురాజ్‌, శివమ్‌ దూబే సహా ఆటగాళ్లు, సిబ్బంది కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన హలీంను ఆరగించారు. అదేవిధంగా ప్రత్యేక వంటకాలను రుచి చూశారు.  

Published : 03 May 2022 16:37 IST

రంజాన్‌ సందర్భంగా చెన్నై జట్టు సభ్యులు ఈద్‌ వేడుకలు జరుపుకొన్నారు. ఎంఎస్ ధోనీ, జడేజా, అంబటి రాయుడు, బ్రావో, రుతురాజ్‌, శివమ్‌ దూబే సహా ఆటగాళ్లు, సిబ్బంది కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన హలీంను ఆరగించారు. అదేవిధంగా ప్రత్యేక వంటకాలను రుచి చూశారు.  

Tags :

మరిన్ని