Chennai : చెన్నై ఈద్ వేడుకల్లో హలీం ఘుమఘుమలు.. పిల్లల నవ్వులే.. నవ్వులు
రంజాన్ సందర్భంగా చెన్నై జట్టు సభ్యులు ఈద్ వేడుకలు జరుపుకొన్నారు. ఎంఎస్ ధోనీ, జడేజా, అంబటి రాయుడు, బ్రావో, రుతురాజ్, శివమ్ దూబే సహా ఆటగాళ్లు, సిబ్బంది కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన హలీంను ఆరగించారు. అదేవిధంగా ప్రత్యేక వంటకాలను రుచి చూశారు.
Published : 03 May 2022 16:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు