CM Jagan: ఏ ఒక్క కుటుంబమూ శాశ్వత చిరునామా లేని వారిగా మిగిలిపోవద్దు: జగన్
సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి ఒక్కరి కోరిక, తల్లిదండ్రులు నుంచి స్థిరాస్థిగా ఇంటిని అప్పగిస్తారు. అందుకే రాష్ట్రంలో ఇల్లు, శాశ్వత చిరునామాలేని కుటుంబంగా ఎవరూ మిగిలిపోవద్దనే సంకల్పంతో ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 25 లక్షల మందికి ఇళ్లు కట్టి ఇస్తామనిహామీ ఇచ్చాం. అంతకంటే ఎక్కువ మందికే లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
Published : 28 Apr 2022 12:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు