Nalgonda: పంట పొలాల్లో మొసలి కలకలం

నల్గొండ జిల్లా త్రిపురారంలోని దేవుని మాన్యం భూముల్లో మొసలి (Crocodile) కనిపించడం కలకలం రేపింది. నాగయ్య అనే రైతు పొలం దగ్గర పంట మొత్తం తొక్కి ఉండటం గమనించి పరిశీలించగా మొసలి ప్రత్యక్షమైంది. దీంతో వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలిని చూసేందుకు జనాలు తరలివచ్చారు.

Updated : 29 Feb 2024 15:48 IST

Nalgonda: పంట పొలాల్లో మొసలి కలకలం

నల్గొండ జిల్లా త్రిపురారంలోని దేవుని మాన్యం భూముల్లో మొసలి (Crocodile) కనిపించడం కలకలం రేపింది. నాగయ్య అనే రైతు పొలం దగ్గర పంట మొత్తం తొక్కి ఉండటం గమనించి పరిశీలించగా మొసలి ప్రత్యక్షమైంది. దీంతో వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలిని చూసేందుకు జనాలు తరలివచ్చారు.

Tags :

మరిన్ని