Dhruv Jurel: ఐపీఎల్‌లో తొలి హాఫ్‌ సెంచరీ.. కుటుంబంతో జురెల్‌ సెలబ్రేషన్స్‌

ఐపీఎల్‌లో శనివారం తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన రాజస్థాన్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌.. కుటుంబంతో కలిసి మైదానంలో సంబరాలు చేసుకున్నాడు.

Published : 28 Apr 2024 10:17 IST

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ దూసుకెళ్తోంది. శనివారం 7 వికెట్ల తేడాతో లఖ్‌నవూను ఓడించి ఎనిమిదో విజయం నమోదుచేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (52 నాటౌట్‌; 34 బంతుల్లో 5×4, 2×6) సత్తా చాటాడు. ఐపీఎల్‌లో ఇది తన మొదటి హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. దీంతో మైదానంలో తన కుటుంబంతో కలిసి చేసుకున్న సంబరాలు నెట్టింట వైరల్‌గా మారాయి.    

Tags :

మరిన్ని