- TRENDING
- Union Budget 2024
- T20 World Cup 2024
Fake FingerPrints: ప్రకాశం జిల్లాలో రబ్బరు వేలుతో వాలంటీర్ మోసం!
ప్రకాశం జిల్లా పామూరు మండలం కట్టకిందపల్లిలో పింఛన్ కోసం లబ్ధిదారులు వాలంటీర్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా వాలంటీర్ లేకపోవడమే ఇందుకు కారణం. వేలిముద్రలతో కూడిన ఓ కృత్రిమ రబ్బరు వేలును తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. వాలంటీర్ బెంగళూరుకు వెళ్లాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాళ్లు దాని సాయంతో పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ తంతుపై ప్రశ్నించిన వారికి పింఛన్ నిలిపివేస్తున్నారు. ఈ నెలలో ఇలా కొందరికి పింఛన్ నిలిపివేయడంతో.. ఈ రబ్బర్ వేలు తతంగం వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా పామూరు మండలం కట్టకిందపల్లిలో పింఛన్ కోసం లబ్ధిదారులు వాలంటీర్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా వాలంటీర్ లేకపోవడమే ఇందుకు కారణం. వేలిముద్రలతో కూడిన ఓ కృత్రిమ రబ్బరు వేలును తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. వాలంటీర్ బెంగళూరుకు వెళ్లాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాళ్లు దాని సాయంతో పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ తంతుపై ప్రశ్నించిన వారికి పింఛన్ నిలిపివేస్తున్నారు. ఈ నెలలో ఇలా కొందరికి పింఛన్ నిలిపివేయడంతో.. ఈ రబ్బర్ వేలు తతంగం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని
-
త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
-
తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి: తెలంగాణ మంత్రి ఉత్తమ్
-
ఈదురుగాలులతో వర్షం.. నేలకొరిగిన 200 ఏళ్లనాటి మహావృక్షం!
-
ప్రయోగానికి సిద్ధంగా.. 2100 అణ్వాయుధాలు
-
మళ్లీ తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా శశికళ!
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
-
భూగర్భ జలాలు వేడెక్కితే నీటి నాణ్యతకు ముప్పు!
-
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నకు ఘన స్వాగతం
-
ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
-
పశ్చిమబెంగాల్లో ఢీకొన్న రెండు రైళ్లు.. 15 మంది మృతి
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-
ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం!: మంత్రి నారా లోకేశ్
-
సిబ్బందిని బంధించిన ఖైదీలు.. మట్టుబెట్టిన బలగాలు
-
చీనాబ్ వంతెనపై ఎలక్ట్రిక్ ఇంజిన్తో ట్రయల్ రన్
-
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన
-
పశ్చిమబెంగాల్లో ఢీకొన్న రెండు రైళ్లు.. ఐదుగురి మృతి
-
దొంగతనం బెడిసికొట్టింది.. పోలీసులకు దొరికేశారు!
-
తాడేపల్లి ప్యాలెస్ ముందు తొలగిన ఆంక్షలు
-
జగన్ జల్సా భవనాలను చూసి నిర్ఘాంతపోతున్న జనం
-
రెండు పడక గదుల ఇళ్ల ఎదుట లబ్ధిదారుల ఆందోళన
-
రామోజీరావుకు మాజీ వ్యాఖ్యాతలు నివాళులు
-
చంద్రబాబు టిడ్కో ఇళ్లు కేటాయిస్తారని లబ్ధిదారుల ఆశాభావం
-
డ్వాక్రాల అభయహస్తం నిధులు రూ.2,100 కోట్లు దారి మళ్లింపు
-
కూటమి ప్రభుత్వం రాకతో.. గన్నవరం విమానాశ్రయ విస్తరణపై చిగురించిన ఆశలు
-
24 గంటల్లో బయోప్లాస్టిక్ రీసైక్లింగ్
-
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: వివిధ రంగాల ప్రముఖుల ఆకాంక్ష
-
ఏ పని చేపట్టినా.. రాజీ పడని వ్యక్తి రామోజీరావు: ఈటల రాజేందర్
-
దిల్లీలో పైపులైన్లకు పోలీసుల పహారా..!
-
తితిదేలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తా: ఈవో జె.శ్యామలరావు
-
ఉగ్ర దాడుల నేపథ్యంలో.. అమర్నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రష్మిక ‘ప్రాధాన్యత’ పోస్ట్.. రుక్మిణీ వసంత్ ఫొటోషూట్
-
విమానాలకు.. ‘ఉష్ణోగ్రత’ సెగ.. రెండు గంటలు నిలిచిపోయిన విమానం
-
‘ఇండియా స్థానంలో భారత్’.. వివాదం అనవసరం - ఎన్సీఈఆర్టీ
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
-
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం