Andhra news: ఏపీలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్
అనుమతులు ఉండవు. ఆదేశాలు పట్టవు. హెచ్చరికలు లెక్క చేయరు. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతారు. ఇవీ రాష్ట్రంలో మట్టి మాఫియా చేస్తున్న దురాగతాలు. ఇష్టమొచ్చినట్టు మట్టి తవ్వటం, అమ్ముకుని పబ్బం గడుపుకోవటం. ఎన్నో రోజులుగా ఈ దందా కొనసాగుతూనే ఉంది.
Published : 22 Apr 2022 22:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!