IND vs AUS: 30 సెకన్లలో భారత్-ఆసీస్‌ తొలి టీ20 మ్యాచ్‌

విశాఖపట్నం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అద్భుత విజయం నమోదు చేసింది. ఆసీస్‌ 20 ఓవర్లలో 208/3 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే చూసేయాలని ఉందా..? అయితే, ఆ వీడియో మీ కోసం..

Published : 24 Nov 2023 09:30 IST

విశాఖపట్నం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అద్భుత విజయం నమోదు చేసింది. ఆసీస్‌ 20 ఓవర్లలో 208/3 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే చూసేయాలని ఉందా..? అయితే, ఆ వీడియో మీ కోసం..

Tags :

మరిన్ని