janasena: చిత్తశుద్ధి ఉంటే రూ.7 లక్షల పరిహారమివ్వండి: నాదెండ్ల
గత మూడేళ్లలో సుమారు 373 మంది కౌలు రౌతులు ఆత్మహత్యకు పాల్పడ్డారిన జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మృతి చెందిన కౌలురైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Published : 02 May 2022 19:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్