వైకాపాకు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైకాపాను వీడుతున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్‌ను కలిసేందుకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. నాకు టికెట్‌ లేదు.. వైకాపాకు గుడ్‌బై అని సజ్జల చెప్పారు.

Published : 05 Jan 2024 19:31 IST

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైకాపాను వీడుతున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్‌ను కలిసేందుకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. నాకు టికెట్‌ లేదు.. వైకాపాకు గుడ్‌బై అని సజ్జల చెప్పారు.

Tags :

మరిన్ని