వైకాపాకు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్బై
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైకాపాను వీడుతున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ను కలిసేందుకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. నాకు టికెట్ లేదు.. వైకాపాకు గుడ్బై అని సజ్జల చెప్పారు.
Published : 05 Jan 2024 19:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్