IPL 2024: 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో కోల్‌కతా తొలి విజయం.. సంబరాలు చూశారా?

వాంఖడే మైదానంలో ముంబయిని 24 పరుగుల తేడాతో కోల్‌కతా చిత్తు చేసింది. ఈ స్టేడియంలో పన్నెండేళ్ల తర్వాత కేకేఆర్‌ తొలిసారి విజయం సాధించడం గమనార్హం.

Published : 04 May 2024 09:51 IST

వాంఖడే మైదానంలో ముంబయిని 24 పరుగుల తేడాతో కోల్‌కతా చిత్తు చేసింది. ఈ స్టేడియంలో పన్నెండేళ్ల తర్వాత కేకేఆర్‌ తొలిసారి విజయం సాధించడం గమనార్హం. మిచెల్ స్టార్క్‌ (4/33) అద్భుతమైన బౌలింగ్‌తో 170 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా కాపాడుకోగలిగింది. ముంబయి చివరి బ్యాటర్ కోయిట్జీని బౌల్డ్‌ చేసిన అనంతరం స్టార్క్‌ చేసుకున్న సంబరాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags :

మరిన్ని