Mumbai vs Chennai: చివరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్‌ సిక్స్‌లు.. వీడియో చూశారా!

ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో) హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించడంతో చెన్నై స్కోరు 200 దాటింది. ధోనీ సిక్స్‌లతో స్టేడియం దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.

Published : 14 Apr 2024 21:59 IST

ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో) హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించడంతో చెన్నై స్కోరు 200 దాటింది. ధోనీ సిక్స్‌లతో స్టేడియం దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.

Tags :

మరిన్ని