MS Dhoni: 17 ఏళ్ల తర్వాత పాత హెయిర్స్టైల్లో ధోనీ.. ఫ్యాన్స్లో జోష్
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్లో మరోసారి మెరుపులు మెరిపించేందుకు ఎమ్ఎస్ ధోనీ సిద్ధమయ్యాడు. టోర్నీ కోసం చెన్నై చేరుకున్న ధోనీకి.. జట్టు యాజమాన్యం అపూర్వ స్వాగతం పలికింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి ధోనీ తన పాత హెయిర్స్టైల్లో కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
Published : 06 Mar 2024 19:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం