WPL 2024- Mumbai: లాస్ట్ బాల్కు సిక్స్.. తొలి గెలుపు కిక్కే వేరప్పా!
డబ్ల్యూపీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ థ్రిల్లింగ్గా సాగింది. దిల్లీ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యచేధనలో ముంబయి సూపర్ విక్టరీ సాధించింది. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. అప్పుడే క్రీజ్లోకి వచ్చిన సజనా (6*) సిక్స్ కొట్టి విజయాన్ని అందించింది.
Published : 23 Feb 2024 23:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం