WPL 2024- Mumbai: లాస్ట్‌ బాల్‌కు సిక్స్‌.. తొలి గెలుపు కిక్కే వేరప్పా!

డబ్ల్యూపీఎల్‌ 2024లో ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ థ్రిల్లింగ్‌గా సాగింది. దిల్లీ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యచేధనలో ముంబయి సూపర్‌ విక్టరీ సాధించింది. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన సజనా (6*) సిక్స్‌ కొట్టి విజయాన్ని అందించింది.

Published : 23 Feb 2024 23:50 IST

డబ్ల్యూపీఎల్‌ 2024లో ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ థ్రిల్లింగ్‌గా సాగింది. దిల్లీ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యచేధనలో ముంబయి సూపర్‌ విక్టరీ సాధించింది. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన సజనా (6*) సిక్స్‌ కొట్టి విజయాన్ని అందించింది.

Tags :

మరిన్ని