Somu Veerraju: అధిష్ఠానం మంచి సంకేతాన్ని ఇచ్చే నిర్ణయం తీసుకుంది: సోము

మంచి సంకేతాన్ని ఇచ్చే నిర్ణయాన్నే అధిష్ఠానం తీసుకుందని భాజపా నేత సోము వీర్రాజు అన్నారు. భాజపాకు ఎప్పుడైనా దేశమే ప్రధానమని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

Updated : 04 Jul 2023 20:09 IST

మంచి సంకేతాన్ని ఇచ్చే నిర్ణయాన్నే అధిష్ఠానం తీసుకుందని భాజపా నేత సోము వీర్రాజు అన్నారు. భాజపాకు ఎప్పుడైనా దేశమే ప్రధానమని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

Tags :

మరిన్ని