KTR: అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది: కేటీఆర్‌

దేశంలో ఏన్డీయే, ఇండియా కూటములకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, భారాసను పది.. పన్నెండు సీట్లలో గెలిపిస్తే కేసీఆర్ వద్దకే బతిమిలాడుకుంటూ వస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Updated : 23 Apr 2024 14:35 IST

దేశంలో ఏన్డీయే, ఇండియా కూటములకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, భారాసను పది.. పన్నెండు సీట్లలో గెలిపిస్తే కేసీఆర్ వద్దకే బతిమిలాడుకుంటూ వస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేశారు. కష్టకాలంలో పార్టీని మోసం చేసిన వారికి, బలహీనవర్గాల నేత కాసానికి మధ్య చేవెళ్లలో పోరాటం జరుగుతోందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 

Tags :

మరిన్ని