Peddapalli: ఏకతాటిపైకి పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు.. విభేదాలకు తెర!

పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించేందుకు స్థానిక నేతలు ఏకతాటిపైకి వచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించారు. విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతినబూనారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు సమసిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కదనోత్సాహంతో క్షేత్రస్థాయిలో కదులుతున్నాయి.      

Published : 11 Apr 2024 12:54 IST

పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించేందుకు స్థానిక నేతలు ఏకతాటిపైకి వచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించారు. విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతినబూనారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు సమసిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కదనోత్సాహంతో క్షేత్రస్థాయిలో కదులుతున్నాయి.      

Tags :

మరిన్ని