Srikakulam: శ్రీకాకుళం నియోజకవర్గంలో.. రసవత్తర పోరు!

శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. అధికార పార్టీ నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు బరిలో నిలవగా.. తెలుగుదేశం మాత్రం ఓ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న యువ అభ్యర్థి గోండు శంకర్‌ను రంగంలోకి దించింది.

Updated : 10 May 2024 22:22 IST

శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. అధికార పార్టీ నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు బరిలో నిలవగా.. తెలుగుదేశం మాత్రం ఓ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న యువ అభ్యర్థి గోండు శంకర్‌ను రంగంలోకి దించింది. ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసున్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈసారి తమ ఓటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారికేనని తెగేసి చెబుతున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు