PM Modi: ప్రపంచకప్‌లో ఓటమి తర్వాత.. టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ

వన్డే ప్రపంచకప్‌ టోర్నీ (ODI Worldcup 2023)లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌ (Final)కు చేరిన టీమ్‌ఇండియా (Team India).. చివరి పరీక్షలో విఫలమవడంతో మెగా కప్పు కల చెదిరిపోయింది. ఆదివారం రాత్రి ఫైనల్‌ మ్యాచ్‌ (IND vs AUS)లో ఓటమి.. భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు.

Updated : 21 Nov 2023 11:06 IST

వన్డే ప్రపంచకప్‌ టోర్నీ (ODI Worldcup 2023)లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌ (Final)కు చేరిన టీమ్‌ఇండియా (Team India).. చివరి పరీక్షలో విఫలమవడంతో మెగా కప్పు కల చెదిరిపోయింది. ఆదివారం రాత్రి ఫైనల్‌ మ్యాచ్‌ (IND vs AUS)లో ఓటమి.. భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు