TS Police: మహిళలను వేధించే ఆకతాయిలపై రాచకొండ పోలీసుల చర్యలు
యువతులు, మహిళలను వేధించే ఆకతాయిలపై చర్యలు చేపట్టేందుకు రాచకొండ పోలీసులు ఉపక్రమిస్తున్నారు. ఇక నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాపుల వద్ద షీ బృందాల పోలీసు నిఘా పెడుతున్నాయి.
Published : 22 May 2022 14:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు