Ravindra Jadeja: ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. జడ్డూ మాయ చూశారా?

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. తొలుత బ్యాటింగ్‌లో రాణించిన అతడు.. బౌలింగ్‌లోనూ అదరగొట్టి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Published : 06 May 2024 12:13 IST

పంజాబ్‌పై అద్భుత విజయంతో చెన్నై మళ్లీీ ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను చెన్నై బౌలర్లు 139 పరుగులకే కట్టడి చేశారు. రవీంద్ర జడేజా (3/20) ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. సామ్‌ కరన్‌, అశుతోష్‌ శర్మను ఔట్ చేశాడు. ఆ వీడియోను మీరూ చూసేయిండి.. 

Tags :

మరిన్ని