WPL Final: సోఫీ సూపర్ బౌలింగ్.. మ్యాచ్ మలుపు తిరిగిందిక్కడే..
దిల్లీ: డబ్ల్యూపీఎల్ (WPL Final 2024) రెండో సీజన్ విజేతగా ఆర్సీబీ (RCB Women) నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals Women)పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ మొదటి 7 ఓవర్లలోనే 64 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే ఆర్సీబీ బౌలర్ సోఫీ మోలినక్స్ ఎనిమిదో ఓవర్లలో కేవలం ఒక్క పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఈ ఓవర్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ దెబ్బకు పీకల్లోతు కష్టాల్లో పడిన దిల్లీ 113 పరుగులకే కుప్పకూలింది.
Updated : 18 Mar 2024 05:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?