WPL Final: సోఫీ సూపర్‌ బౌలింగ్‌.. మ్యాచ్‌ మలుపు తిరిగిందిక్కడే..

దిల్లీ: డబ్ల్యూపీఎల్‌ (WPL Final 2024) రెండో సీజన్‌ విజేతగా ఆర్సీబీ (RCB Women) నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals Women)పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ మొదటి 7 ఓవర్లలోనే 64 పరుగులు చేసి భారీ స్కోర్‌ దిశగా పయనించింది. అయితే ఆర్సీబీ బౌలర్‌ సోఫీ మోలినక్స్‌ ఎనిమిదో ఓవర్లలో కేవలం ఒక్క పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఈ ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఈ దెబ్బకు పీకల్లోతు కష్టాల్లో పడిన దిల్లీ 113 పరుగులకే కుప్పకూలింది.

Updated : 18 Mar 2024 05:52 IST

దిల్లీ: డబ్ల్యూపీఎల్‌ (WPL Final 2024) రెండో సీజన్‌ విజేతగా ఆర్సీబీ (RCB Women) నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals Women)పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ మొదటి 7 ఓవర్లలోనే 64 పరుగులు చేసి భారీ స్కోర్‌ దిశగా పయనించింది. అయితే ఆర్సీబీ బౌలర్‌ సోఫీ మోలినక్స్‌ ఎనిమిదో ఓవర్లలో కేవలం ఒక్క పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఈ ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఈ దెబ్బకు పీకల్లోతు కష్టాల్లో పడిన దిల్లీ 113 పరుగులకే కుప్పకూలింది.

Tags :

మరిన్ని