IND vs AUS: ఆసీస్‌తో ఉత్కంఠ పోరు.. రింకు సింగ్ విన్నింగ్‌ షాట్‌ చూశారా

ఆసీస్‌ (Aus)తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (Team India) శుభారంభం చేసింది. విశాఖ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠ పోరులో చివరి ఓవర్‌లో భారత్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ చివరి బాల్‌కు రింకు సింగ్ భారీ సిక్స్‌ విజయం అందించాడు. అయితే అది నోబాల్‌ కావడంతో ఒక బాల్‌ మిగిలిపోయింది.

Updated : 24 Nov 2023 09:26 IST

ఆసీస్‌ (Aus)తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (Team India) శుభారంభం చేసింది. విశాఖ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠ పోరులో చివరి ఓవర్‌లో భారత్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ చివరి బాల్‌కు రింకు సింగ్ భారీ సిక్స్‌ విజయం అందించాడు. అయితే అది నోబాల్‌ కావడంతో ఒక బాల్‌ మిగిలిపోయింది.

Tags :

మరిన్ని