SA vs IND: సంజూ సెంచరీ.. అర్ష్‌దీప్‌ 4 వికెట్లు.. మూడో వన్డే హైలైట్స్‌

మూడు వన్డేల సిరీస్‌లో కీలకమైన చివరి మ్యాచ్‌లో భారత్‌ చెలరేగింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్‌ సెంచరీ సాధించగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్ల ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరూ చూసేయండి..

Published : 22 Dec 2023 11:56 IST

మూడు వన్డేల సిరీస్‌లో కీలకమైన చివరి మ్యాచ్‌లో భారత్‌ చెలరేగింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్‌ సెంచరీ సాధించగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్ల ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని