Hyderabad vs Delhi: నితీశ్కు చివరి వికెట్.. హైదరాబాద్ గెలుపు సంబరాలు చూశారా?
ఐపీఎల్-17లో శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్ నితీశ్రెడ్డి చివరి ఓవర్ తొలి బంతికి పంత్ను ఔట్ చేశాడు. దిల్లీ ఆలౌట్ అవడంతో హైదరాబాద్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
Published : 21 Apr 2024 10:40 IST
Tags :