Hyderabad vs Delhi: నితీశ్‌కు చివరి వికెట్‌.. హైదరాబాద్‌ గెలుపు సంబరాలు చూశారా?

ఐపీఎల్‌-17లో శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్‌ నితీశ్‌రెడ్డి చివరి ఓవర్‌ తొలి బంతికి పంత్‌ను ఔట్‌ చేశాడు. దిల్లీ ఆలౌట్‌ అవడంతో హైదరాబాద్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Published : 21 Apr 2024 10:40 IST

ఐపీఎల్‌-17లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) దూసుకుపోతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన హైదరాబాద్‌ దూకుడుకు దిల్లీ కళ్లెం వేయలేకపోయింది. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ రాణించాడు. ముందు ప్రమాదకర స్టబ్స్‌ను ఔట్‌ చేసిన అతడు.. చివరి ఓవర్‌ తొలి బంతికి పంత్‌ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో హైదరాబాద్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Tags :

మరిన్ని