Paris: మురికి కూపంగా పారిస్ నగరం..!
పారిస్ (Paris).. ప్రపంచ పర్యాటక స్వర్గధామం. సీన్ నదీ తీరాన కొలువుదీరిన ఈ అందమైన నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విదేశీయులు తరలి వస్తుంటారు. ఈఫిల్ టవర్, లౌవ్రే పిరమిడ్, మోపానాసే టవర్, ఆకాశాన్ని తాకే భవంతులను చూసి పర్యాటకులుఆశ్చర్యపోతుంటారు. అలాంటి అందమైన పారిస్ నగరం.. మురికి కూపంగా మారిపోయింది. ఎటుచూసినా చెత్తకుప్పలతో అందవిహీనంగా దర్శనమిస్తోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నగరం.. ఆందోళనలతో అట్టుడుకుతోంది.
Updated : 07 Apr 2023 15:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు