Shah Rukh Khan: క్రికెట్ క్వీన్స్తో కింగ్ఖాన్.. సిగ్నేచర్ పోజులు
బెంగళూరు: మహిళల ఐపీఎల్ 2024కు అంతా సిద్ధమైంది. అయిదు జట్ల ఆసక్తికర సమరానికి శుక్రవారమే శ్రీకారం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న దిల్లీ క్రికెటర్లను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆశ్చర్యపరిచాడు. కాసేపు వారితో ముచ్చటించి ఆల్ది బెస్ట్ చెప్పాడు.
Published : 22 Feb 2024 23:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది