Shah Rukh Khan: క్రికెట్‌ క్వీన్స్‌తో కింగ్‌ఖాన్‌.. సిగ్నేచర్‌ పోజులు

బెంగళూరు: మహిళల ఐపీఎల్‌ 2024కు అంతా సిద్ధమైంది. అయిదు జట్ల ఆసక్తికర సమరానికి శుక్రవారమే శ్రీకారం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న దిల్లీ క్రికెటర్లను బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఆశ్చర్యపరిచాడు. కాసేపు వారితో ముచ్చటించి ఆల్‌ది బెస్ట్‌ చెప్పాడు.

Published : 22 Feb 2024 23:55 IST

బెంగళూరు: మహిళల ఐపీఎల్‌ 2024కు అంతా సిద్ధమైంది. అయిదు జట్ల ఆసక్తికర సమరానికి శుక్రవారమే శ్రీకారం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న దిల్లీ క్రికెటర్లను బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఆశ్చర్యపరిచాడు. కాసేపు వారితో ముచ్చటించి ఆల్‌ది బెస్ట్‌ చెప్పాడు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు