TeamIndia: సింహాద్రి అప్పన్న సేవలో తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్

విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్నను భారత క్రికెటర్లు (Team India) తిలక్ వర్మ (Tilak Varma), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) తదితరులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. నేడు విశాఖలో భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య టీ20 మ్యాచ్‌ ఉండటంతో వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 23 Nov 2023 11:43 IST

విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్నను భారత క్రికెటర్లు (Team India) తిలక్ వర్మ (Tilak Varma), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) తదితరులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. నేడు విశాఖలో భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య టీ20 మ్యాచ్‌ ఉండటంతో వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

మరిన్ని