Vizag: విశాఖ ఎల్జీపాలిమర్స్ దుర్ఘటనకు రెండేళ్లు!
విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు రెండేళ్లు పూర్తయినా ఇంకా ఆ పీడకల స్థానికులను వెంటాడుతూనే ఉంది. బాధితులకు మెరుగైన వైద్యం కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామన్న పాలకుల మాటలు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్లయినా ఇంకా తమకు పరిహారం అందలేదని కొందరు మృతుల కుటుంబీకులు వాపోతున్నారు.
Published : 07 May 2022 22:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు