Hyderabad: ఐపీఎల్ సందడి.. ముస్తాబైన ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం
హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ల కోసం ముస్తాబైంది. బుధవారం హైదరాబాద్ - ముంబయి మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. వచ్చే నెల 5న చెన్నై - హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ల నేపథ్యంలో రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Published : 25 Mar 2024 20:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM