Jai Shah: తిరుమల శ్రీవారి సేవలో జై షా

తిరుమల శ్రీవారిని బీసీసీఐ కార్యదర్శి జై షా (Jai Shah) దర్శించుకున్నారు.

Published : 25 May 2024 14:14 IST

తిరుమల శ్రీవారిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా (Jai Shah) దర్శించుకున్నారు. తల్లి సోనాల్ షాతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు