Hyderabad vs Kolkata: ఫైనల్‌ మ్యాచ్‌ ఫొటోషూట్‌.. ఆటోలో కమిన్స్‌, శ్రేయస్‌ సందడి

ఐపీఎల్‌ 17 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం చెన్నై తీరాన మెరీనా బీచ్‌లో నిర్వహించిన ఫొటోషూట్‌లో కోల్‌కతా, హైదరాబాద్‌ జట్ల కెప్టెన్లు ప్యాట్‌ కమిన్స్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సందడి చేశారు.

Updated : 26 May 2024 13:03 IST

ఐపీఎల్‌ 17వ సీజన్‌ అంతిమ ఘట్టానికి సిద్ధమైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై తీరాన మెరీనా బీచ్‌లో నిర్వహించిన ఫొటోషూట్‌లో ఇరుజట్ల కెప్టెన్లు ప్యాట్‌ కమిన్స్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సందడి చేశారు. అంతకుముందు వారిద్దరూ ఆటోలో ప్రయాణించడం విశేషం. ఆ వీడియో చూసేయండి.

Tags :

మరిన్ని