VVS Laxman: తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman) దర్శించుకున్నారు.

Published : 20 Apr 2024 13:27 IST

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman) దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున కుటుంబసమేతంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం లక్ష్మణ్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని