IND vs NEP: నేపాల్పై యశస్వి సూపర్ సెంచరీ.. మీరూ చూసేయండి
ఆసియా క్రీడల్లో భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్పై విజయం సాధించడంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన సెంచరీ సాధించి అదరగొట్టాడు. 49 బంతులను ఎదుర్కొన్న యశస్వి 100 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి.
Updated : 03 Oct 2023 11:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్