Sunitha: జగనన్నా.. వివేకానందరెడ్డిపై ఎందుకంత అసూయ?: సునీత

నామినేషన్‌ సందర్భంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ వివేకా కుమార్తె సునీత స్పందించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 25 Apr 2024 19:12 IST

నామినేషన్‌ సందర్భంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ వివేకా కుమార్తె సునీత స్పందించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏం పాపం చేశారని వివేకానందరెడ్డిపై మీకు ఇంత ద్వేషం? మీ కోసం త్యాగం చేశారు కాబట్టే ఆయనపై కోపమా?అని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుందని సునీత అన్నారు. జగన్‌ త్వరగా బ్యాండేజ్‌ తీయాలని ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నట్టు చెప్పారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందన్నారు.

Tags :

మరిన్ని