Rajanna Sricilla: చుట్టూ మధ్యమానేరు బ్యాక్ వాటర్.. ద్వీపంలా మారిన దత్తాత్రేయ ఆలయం!
మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో.. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం ద్వీపంలా మారింది. ఈ దృశ్యం భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటోంది. అయితే.. గుట్టచుట్టూ జలాశయం వెనుక జలాలు చేరడంతో స్వామివారికి నిత్యపూజలు నిలిచిపోయాయి.
Updated : 27 Dec 2023 17:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా