Rajanna Sricilla: చుట్టూ మధ్యమానేరు బ్యాక్ వాటర్.. ద్వీపంలా మారిన దత్తాత్రేయ ఆలయం!
మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో.. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం ద్వీపంలా మారింది. ఈ దృశ్యం భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటోంది. అయితే.. గుట్టచుట్టూ జలాశయం వెనుక జలాలు చేరడంతో స్వామివారికి నిత్యపూజలు నిలిచిపోయాయి.
Updated : 27 Dec 2023 17:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్