Rajanna Sricilla: చుట్టూ మధ్యమానేరు బ్యాక్‌ వాటర్‌.. ద్వీపంలా మారిన దత్తాత్రేయ ఆలయం!

మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో.. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం ద్వీపంలా మారింది. ఈ దృశ్యం భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటోంది. అయితే.. గుట్టచుట్టూ జలాశయం వెనుక జలాలు చేరడంతో స్వామివారికి నిత్యపూజలు నిలిచిపోయాయి. 

Updated : 27 Dec 2023 17:23 IST

మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో.. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం ద్వీపంలా మారింది. ఈ దృశ్యం భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటోంది. అయితే.. గుట్టచుట్టూ జలాశయం వెనుక జలాలు చేరడంతో స్వామివారికి నిత్యపూజలు నిలిచిపోయాయి. 

Tags :

మరిన్ని