- TRENDING
- Union Budget 2024
- T20 World Cup 2024
Govt hospitals: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందుతోందా?
రాష్ట్రంలో తీవ్ర అనారోగ్యంతో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న పేదలు తీవ్ర అవమానాలకు గురవుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డనో, కట్టకున్న భర్తనో మరణిస్తే శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకూ వాహనం సమకూర్చలేని దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ మరణిస్తే... శవపరీక్ష చేసేందుకూ లంచాలు వసూలు చేస్తున్న అమానవీయ పరిస్థితి. అసలు ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందుతోందా?
Published : 06 May 2022 21:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
-
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
-
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే
-
‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?