Govt hospitals: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందుతోందా?
రాష్ట్రంలో తీవ్ర అనారోగ్యంతో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న పేదలు తీవ్ర అవమానాలకు గురవుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డనో, కట్టకున్న భర్తనో మరణిస్తే శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకూ వాహనం సమకూర్చలేని దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ మరణిస్తే... శవపరీక్ష చేసేందుకూ లంచాలు వసూలు చేస్తున్న అమానవీయ పరిస్థితి. అసలు ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందుతోందా?
Published : 06 May 2022 21:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు