Chandrababu: తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. ప్రజలను కాపాడతాడా?: చంద్రబాబు
తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు.
Published : 06 May 2024 15:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే
-
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. మూడోసారీ అధికారం ఎన్డీయేదే!
-
తెలంగాణలో హస్తం, కమలం నువ్వా నేనా!
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?