Chandrababu: తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. ప్రజలను కాపాడతాడా?: చంద్రబాబు

తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు.

Published : 06 May 2024 15:55 IST

తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని