బ్రేకింగ్

breaking
01 May 2024 | 17:25 IST

స్కూళ్లకు రంగులేస్తే.. పిల్లలకు చదువు వస్తుందా? చంద్రబాబు

చీరాల: రాష్ట్రాన్ని జగన్‌ నియంతలా పాలించాలనుకున్నారని, విధ్వంసం చేయడమే ఆయన స్వభావమని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని, 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని, స్కూళ్లకు రంగులేసినంత మాత్రాన పిల్లలకు చదువు వస్తుందా? అని ప్రశ్నించారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని